Lagacharla: లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
లగచర్ల భూసేకరణపై రేవంత్ సర్కార్ వెనక్కు తగ్గింది. భూసేకరణ నిలిపివస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పై దాడి .. అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy: అదానీకి రేవంత్ బిగ్ షాక్.. సంచలన నిర్ణయం!
అదానీ గ్రూపుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు.
ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100శాతం మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘ఈవీ నూతన పాలసీ’ని తీసుకొచ్చింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది.
DHARANI: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
తెలంగాణలో ధరణి కథ ముగియనున్నట్లు తెలుస్తోంది. భూముల కొలతల విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి ఉండేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. తెలంగాణాలో డే కేర్ సెంటర్లు!
తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ మదర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగానికి వెళితే పిల్లల సంరక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు.
TG Govt: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు.
Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
TG: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.
/rtv/media/media_files/2024/12/06/gBiCzP5rzN8cBH53g5tx.jpg)
/rtv/media/media_files/2024/10/29/cyw2ia9cFBGjgknv6WVk.jpg)
/rtv/media/media_files/2024/11/18/B8j4iqEbw9MVpRKiiurR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Dharani-jpg.webp)
/rtv/media/media_files/2024/11/12/nQkRLnkGeW3Sbb9V0bwe.jpg)
/rtv/media/media_files/2024/11/08/ojD812PzpQVw8ezbB7kj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indiramma-jpg.webp)
/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)