క్రైం చెప్పిన మాట వినలేదని.. కన్న కూతురిని గొంతు గోసి.. దారుణానికి ఒడిగట్టిన తల్లి? ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ తల్లి తన సొంత కూతురినే కడతేర్చిన ఘటన జరిగింది. తన మాట వినడం లేదని 11 ఏళ్ల కూతురిని తల్లి గొంతు కోసి దారుణంగా చంపింది. అత్త ఇంటికి వెళ్తా అని అల్లరి చేయడంతో చంపేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్ జిల్లా జైలులో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జాక్ ట్విట్టర్ రివ్యూ.. జోకర్గా మిగిలిన జాక్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది. By Kusuma 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు! ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది By Bhavana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..! సోషల్ మీడియాలో మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆర్జీవిపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. ఆర్మీ, పురాణాలపై అసభ్యకరమైన చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. By K Mohan 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే? ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 23వ మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. రాజస్తాన్ ముందు 218 టార్గెట్ ఉంది. By Seetha Ram 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే? రాజస్థాన్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. ఈ మ్యాచ్లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. 53 బాల్స్లో 82 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు. By Seetha Ram 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్తో మూడో పెళ్లి ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది. By K Mohan 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం! పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. మరో రెండు, మూడు రోజుల్లో బన్నీ సింగపూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By Seetha Ram 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn