BIG BREAKING: సంచలన అప్డేట్.. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.
అమెరికాలోని అణు, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తున్న 10 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. 2023 నుంచి ఇలా శాస్త్రవేత్తలు కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది
తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో టీచర్తో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించే ఉద్దేశం తమకు లేదన్నారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో ఈ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ రంగంలో తొలిసారిగా ఓ మహిళా అధికారిణి ఆర్మీ చీఫ్గా నియమించింది. ఈ ఏడాది జులై నుంచి సైన్యాధిపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం భారత్పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. ఈ చర్చల్లో భాగంగా ఇరాన్.. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన షరతు పెట్టింది.