Fire Accident : ఘోర అగ్నిప్రమాదం: 150 ఇళ్లు బూడిద!
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
సెంట్రల్ అమెరికాలోని పనామా సిటీలో 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలో భారీ పేలుడు సంభవించింది. లా బోకాలోని బల్బో వద్ద ఉన్నటువంటి ఇంధన నిల్వ కేంద్రంలో ఓ ట్యాంకర్ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో దారుణం జరిగింది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఒక బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.