Bangladesh : బంగ్లాదేశ్లో దారుణం.. మరో హిందూ సజీవ దహనం
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
టీ20వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. భద్రతాపరమైన సమస్యలు చూపిస్తూ.. తమ మ్యాచ్లను ఇండియా నుండి శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది.
కొన్ని రోజులుగా నానుతున్న బంగ్లాదేశ్ విషయం తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో తాము ఆడడం లేదని బీసీబీ కన్ఫార్మ్ చేసింది. తాము ఆడే మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించడానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ కండిషన్స్ కు ఐసీసీ నో చెప్పేసింది. భారత్ వచ్చి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే బీసీబీ మాత్రం భారత్ కు రామని...ఏమైనా అద్భుతాలు జరగాల్సిందేనని చెబుతోంది.
బంగ్లాదేశ్ పై అమెరికా ఉక్కు పాదం మోపింది. అమెరికా వీసాపై పరిమితులను విధించింది. ఈ వీసా కావాలంటే 1.8 మిలియన్ల బంగ్లాదేశ్ టాకా బాండ్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. అమెరికా మొత్తం 38 దేశాలపై ఈ పరిమితులును విధించింది.
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది. భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.