China: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
తెలంగాణలో RTC సమస్యల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇందులో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా దీనిపై నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్బంధం గురించి ముందుగానే తెలుసుకున్న అమెరికా సైనికుడు పందెం వేసి 4 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) గెలుచుకున్నాడు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల్లో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. చర్చల్లో కొన్ని డిమాండ్లకు రేవంత్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.