BIG BREAKING: DMK పార్టీలో చేరిన పన్నీర్ సెల్వం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది.
NCERT బుక్లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన పాఠ్యాంశం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశం తన దృష్టికి వచ్చాక ఆ బుక్లను సర్క్యులేషన్లో లేకుండా వెనక్కి తీసుకోవాలని NCERTకి ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
కొల్కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది.
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తమ వివాహ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఎక్స్ లోపంచుకున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది.
హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.