MH: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..గుండెపోటుతో వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి పక్కనున్న బైక్ ల మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాందోల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి పక్కనున్న బైక్ ల మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాందోల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
సుదీర్ఘకాలంగా సంస్కరణలకు నోచుకోని కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అపరిష్కృతంగా ఉన్న 4 కార్మిక కోడ్లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
బీహార్ లో బీజేపీ, జేడీయే కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించాయి. పదోసారి నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. కానీ ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు మాత్రం ఆయన కీలక హోంశాఖను వదులుకున్నారు. 20 ఏళ్ళ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి?
మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ రైలు బోగీ లోపల ఎలక్ట్రిక్ కెటిల్ను ఉపయోగించి తక్షణ మ్యాగీ వండుతున్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్య రైలు భద్రత, పౌర స్పృహపై తీవ్ర ఆందోళనలను పెంచింది. ఇది అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చని పేర్కొంది.
భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం నిన్న దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ చనిపోయారు. తేజస్ యుద్ధ విమానం ఇలా కూలిపోవడం రెండో సారి. కారణాలేంటి? అలసు తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఏంటి?
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.
అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ వ్యాధి స్వరూపం అనేది మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరలు, మెదడు కణజాలం రెండింటికీ సోకే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఈ వ్యాధికి కారణం నైగ్లేరియా ఫౌలెరీ అనే సూక్ష్మజీవి. ఈ సూక్ష్మజీవిని సాధారణంగా మెదడును తినే అమీబా అని పిలుస్తారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది.రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.
15మంది ప్రాణాలు తీసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. సిరియన్ హ్యాండర్లు, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ లో ట్యూటోరియల్స్ తో ఉగ్రవాదులు కట్టుదిట్టంగా ప్లాన్ చేశారని కనుగొన్నారు.