CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల!
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెషన్-1 ఫలితాలను బోర్డు అధికారికంగా ప్రకటించింది.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెషన్-1 ఫలితాలను బోర్డు అధికారికంగా ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన దేశభక్తిని, జాతీయ జెండా పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. బుధవారం శ్రీనగర్లోని కాశ్మీర్ హాట్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల 'హస్తకళలు & చేనేత ప్రదర్శన' ప్రారంభోత్సవంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
అదృష్టం అంటే ఇతనిదేనేమో! కేవలం 117 డాలర్ల (దాదాపు వంద యూరోలు) లాటరీ టికెట్తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయల) విలువైన పాబ్లో పికాసో పెయింటింగ్ను గెలుచుకున్నాడు ఒక పారిస్ వాసి.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో అమాయక ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రేరేపించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి విస్తుపోయే అంశాలు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాఘవ్ చద్దాని తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ఎంపీ రాఘవ్ చద్దానీకి ఇప్పటివరకు ఉన్న 'Z+' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
నిందితుడు అయాజ్ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా అమాయక మైనర్ బాలికలను టార్గెట్ చేసి, వారితో పరిచయం పెంచుకునేవాడు. ప్రేమ పేరుతో నమ్మించి వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు.
బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి బిహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. బీహార్ చరిత్రలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే ఫస్ట్ టైం.
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. 350కి పైగా వాళ్ల అశ్లీల వీడియోలు షూట్ చేశాడు. బీజేపీ ఎంపీ ఫిర్యాదులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.