BIG BREAKING: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది.
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని, వలసవాదులకే సీట్లు దక్కాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ రోజు ఆయన జగిత్యాల లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో జతకట్టిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కున్నాయి. మీటింగుల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.
పాకిస్థాన్లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.