NO Alliance: కాంగ్రెస్తో పొత్తు ముగిసింది.. DMK సంచలన ప్రకటన
తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.
తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ (ISI) కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ISI టార్గెట్ చేసిన జాబితాలో హర్యానాలో ఓ మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఓ ఆలయం, దాబా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
టీవీకే విజయ్కు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వాలని కోరిన విజయ్ తీరుపై విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు సపోర్ట్ ఇవ్వాలని వాట్సాప్లో లేఖ పంపించడంపై వీసీకే నేతలు మండిపడుతున్నారు.
విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ హవాకు బ్రేక్ వేసి, రాష్ట్రంలో తొలిసారి కమల వికాసానికి కారణమైన నేత సువేందు అధికారి.
పశ్చిమ బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. TMC అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన కోల్కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార జరగనుంది
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారిగా ఘన విజయం సాధించడంతో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగిసింది. దీంతో బెంగాల్ సీఎం ఎవరూ అనేది నేడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం తేల్చనుంది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్లోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో ఆయన భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిమనిషే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
వినూత్న స్వీయ గణన (Self-Enumeration) విధానానికి సంబంధించిన అవగాహన పోస్టర్లను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ, జనాభా గణన విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ పోస్టర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం