BIG BREAKING: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ లాగే, ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు తమకు వచ్చే రాయితీలు, పన్ను మినహాయింపుల కోసం ఆశగా ఎదురుచూశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా విద్యార్థినుల వరకు అందరికీ మేలు చేకూరేలా విప్లవాత్మక పథకాలను ప్రకటించారు.
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు శూన్యమని, కేవలం అంకెలు మార్చిన పాత పథకాల సమాహారమని విమర్శించాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.