TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025
ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.
ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. అయితే ఆమె భర్త ముందే విషయం తెలుసుకుని చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఈ మధ్య అక్రమసంబంధాలతో భర్తలను హత్య చేస్తోన్న ఆడవారి సంఖ్య ఎక్కువైంది. భర్త వదిలించుకోవడానికి అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తర్వాత పర్యావసనాలు ఎటు దారితీస్తాయో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
బెంగళూర్లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. క్యాటరింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తామని నమ్మించి నలుగురు యువకులు ఆమెను రూమ్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే.
యూపీలో దారుణం జరిగింది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడు చెప్పిన మాట వినలేదని ఘోరంగా హతమార్చింది. ఎన్నడూ లేనంతగా శృంగారం మత్తులో ముంచేసి స్వారీ చేస్తానంటూ లవర్ ఇక్బాల్ గొంతు పిసికి చంపేసింది.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై కేసు నమోదైంది. మహిళను లైంగికంగా వేధించినందుకు దినేష్ మోహానియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దినేష్ మోహానియా ఒక మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ లోదుస్తుల్లో లైటర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ ప్రయాణికురాలు అండర్వేర్లో మూడు లైటర్లు పెట్టుకుంది. బీప్ సౌండ్ రావడంతో మహిళా సెక్యూరిటీ అధికారులు చెక్ చేయడంతో లైటర్లు బయటపడ్డాయి.