Fire Accident: మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.
ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ అయిపోయింది. ఇప్పుడు టీ20 సీరీస్ కు సిద్ధమైంది టీమ్ ఇండియా. వన్డేల్లో విజయంతో ఉత్సాహం మీదున్న భారత జట్టు టీ 20లను కూడా చేజిక్కుంచుకోవాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడి ఇదే పట్టుదల మీదుంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందుగానే ఆమె ఓటు హక్కు పొందారని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
బ్రా బిగుతు లేదా రంగు రొమ్ము క్యాన్సర్కు కారణం అనేది కేవలం నిరాధారమైన అపోహ మాత్రమే. మహిళలు అనవసరమైన భయాన్ని పక్కనపెట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడంపై దృష్టి సారించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో ఆన్లైన్ సేఫ్ట్వీ అమైండ్మెంట్ బిల్లు 2024 చట్టం డిసెంబర్ 10 నుంచి అమలు కాబోతుంది. ప్రపంచంలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటిసారి దేశంగా ఆస్ట్రేలియా నిలవబోతుంది. 16ఏళ్ల లోపు వయసు పిల్లలు సోషల్ మీడియాల అకౌంట్లు క్రియేట్ చేయలేరు.