విడాకులు తీసుకున్న కూతురు.. గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసిన పేరెంట్స్
ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందని సంబరాలు చేసుకున్నారు.
ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందని సంబరాలు చేసుకున్నారు.
పశ్చిమాసియా యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ల గర్జనల కంటే నిశ్శబ్దంగా సాగుతున్న 'డిజిటల్ వార్' సంచలనంగా మారింది. యుద్ధంలో చైనా తన ప్రైవేట్ టెక్ కంపెనీలతో ఇరాన్కు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
చేపలు పట్టడం ఆ యువకుడికి అలవాటే.. కానీ అదే చేప తన పాలిట యమశాపంలా మారుతుందని అతడు ఊహించలేదు. వలలో చిక్కిన చేపని నోట పట్టుకుని మరో చేపను తీయబోగా, అది కాస్తా గొంతులోకి జారి ఊపిరాడకుండా ప్రాణం పోయింది.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్గా రాఘవ్ చడ్డాను తొలగించడం దుమారం రేపుతోంది. దీనిపా తాజాగా ఆయన మరోసారి స్పందించారు. పంజాబ్ సమస్యల పట్ల పార్లమెంట్లో ఆయన మౌనంగా ఉన్నారని పార్టీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
ఇండియా, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఇటీవల చేసిన హెచ్చరికలకు కౌంటర్గా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్లోని కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది.
ఒక మిస్సింగ్ కేసు, సగం కాలిన మృతదేహం, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్లు.. వీటన్నిటి వెనుక ఉన్న ఒక భయంకరమైన కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛేదించారు.