Parth Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు పవార్ కొడుకు!
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ కీలక పదవిని చేపట్టేందుకు సునేత్రా పవార్ సిద్ధమయ్యారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ కీలక పదవిని చేపట్టేందుకు సునేత్రా పవార్ సిద్ధమయ్యారు.
హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో భారీ దోపిడీ కలకలం రేపింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఒకే ప్రధాన మంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు
బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ తన అందం, తెలివితేటలతో ఏకంగా ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు
ఆ ఇంట్లో పట్టుదల అనేది పాతుకుపోయింది. కృషి కిరీటమై నిలిచింది. ఒకరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గ్రూప్-1లో సత్తా చాటితే.. మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 విజేతగా నిలిచారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించాడని ట్రంప్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలు, చోరీలను నియంత్రించేందుకు సంచార్ సాథీ’ యాప్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 1.52 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28న సరికొత్త 'ఆధార్ యాప్' పూర్తి స్థాయి వెర్షన్ను అఫిషియల్గా లాంచ్ చేసింది. UIDAI రూపొందించిన ఈ యాప్ను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాదలు న్యూఢిల్లీలో ప్రారంభించారు.