ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో వైదొలగడంతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది.
ఫిబ్రవరి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠానికి తగ్గింది. 3.61 శాతానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అతి తక్కువ ధరలు నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే దేశంలో ఆహార పదార్థాల ధరలు దిగివస్తున్నాయి
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను విడుదల చేయనుంది. గతంలో మాదిరిగానే మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో నోట్లను త్వరలో విడుదల చేయనుంది.
మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్ను ఆర్బీఐ ప్రకటించింది.
న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో ఇకనుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిషేధం విధించింది. దీంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇటీవల మార్కెట్లో రూ.200, రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ రూ.200 నోట్లను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్ల తర్వాత రెపోరేటును తగ్గించింది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపోరేటుపై 25 బేసిన్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25కు తగ్గింది.