Nepal : నేపాల్లో మరో మాజీ ప్రధాని అరెస్ట్కు రంగం సిద్ధం!
నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు మన పొరుగు దేశమైన నేపాల్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆఫరేషన్ కగార్ తో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు అగ్రనాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు పోలీసులు,ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.
నేపాల్లో జెన్- జీ యువత ఆందోళనకు నేతృత్వం వహించిన కాట్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా నేపాల్ ప్రధాని కానున్నారు. ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) విజయం దిశగా దూసుకుపోతుంది. భారత్ వ్యతిరేకిగా ముద్ర పడ్డ ఆయన వైఖరిపై సర్వత్రా చర్చ నెలకొంది.
నేపాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు.
భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ జాతీయ సెలవులు, గెజిటెడ్, రిస్ట్రిక్టెడ్, మతపరమైన, ప్రాంతీయ సెలవులన్నీ కలిపితే ఏడాదికి సుమారు 42 సెలవులు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ సెలవులు ఉన్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి.
నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ధనుషా జిల్లాలోని కమల మున్సిపాలిటీలో ఒక మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.