జాబ్స్ NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు నీట్ పీజీ సీట్ల పంపకంలో రాష్ట్రాల కోటా, రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి తప్పకుండా సహకారం అందించాలని కోరారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో త్వరలో ఎంసెట్, నీట్ కోచింగ్..! ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి వాటికి శిక్షణ ఇప్పించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారి కోసం నైపుణ్యాలు పెంచి ప్రత్యేక జాబ్మేళాలు నిర్వహించనున్నారు. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్ లింక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నీట్-యూజీ 2024 ఫైనల్ రివైజ్డ్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. విద్యార్థులు తమ రివైజ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET వెబ్సైట్లో చూడొచ్చు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం.. నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: పేపర్ లీక్స్ అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేపర్ లీక్లను అరికట్టేందుకు బిహార్ అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం.. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2024ను పాస్ చేసింది. దీని ప్రకారం ఎవరైనా పేపర్ లీక్కు పాల్పడితే వాళ్లకు రూ.కోటి జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్-యూజీ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: మళ్లీ అవసరం లేదు.. నీట్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది.లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: రీ ఎగ్జామ్లో తేలిపోయిన టాపర్లు ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ ఫలితాలు పెద్ద దుమారమే రేపాయి. ఒక సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి ఫుల్ స్కోర్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిర్వహించిన రీ ఎగ్జామ్లో మాత్రం ఎవరికీ అన్ని మార్కులు రాలేదు. మొదటి దానికి, రెండో దానికి చాలా పెద్ద వ్యత్యాసమే కనిపించింది. By Manogna alamuru 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn