Manipur: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు...ఇద్దరు మృతి
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వేళ దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో తోట జవాన్లు ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వేళ దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో తోట జవాన్లు ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
మణిపుర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మణిపూర్ లో ఏడాదిన్నరగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి పెరిగింది. దాంతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మణిపుర్ కొత్త సీఎం ఎంపికపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో రాష్ట్ర గవర్నర్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొంత కాలంగా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్,అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తుపాకులతో ఫుట్బాల్ ఆడారు.
మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కావాలనే మెయిటీ మిలిటెంట్లకు ఆయుధాలు దోచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని కూకీ కమ్యూనిటీ వాదిస్తోంది.దీంతో సీఎం ఆడియో క్లిప్ ఫారెన్సిక్ రిపోర్టును 6 వారాల్లో అందిచాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ను కోరింది.
మణిపుర్లో మిలిటెంట్లు స్టార్లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతర్జాతీయ పత్రికలో దీనిపై ఓ కథనం కూడా వచ్చింది. సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు స్టార్లింక్ సేవలను వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.