West Bengal History : ఒక్కసారి ఓడితే పార్టీ ఖతమే.. దీదీకి దడ పుట్టిస్తున్న బెంగాల్ హిస్టరీ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది. బెంగాల్ చరిత్రను గమనిస్తే, ఒక పార్టీ అధికారం చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది. బెంగాల్ చరిత్రను గమనిస్తే, ఒక పార్టీ అధికారం చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు సాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
బెంగాల్లో దాదాపు 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే, వీరు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అన్నమాట. గత మూడు ఎన్నికల్లో మమతా బెనర్జీ (టీఎంసీ) విజయం వెనుక వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో సోమవారం బీజేపీ.. 144 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం టీఎంసీ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. 294 స్థానాలకు 291 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు బరిలోగి దిగనున్నారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది.
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు రూ.33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. యువ సాథి అనే స్కీమ్ కింద రాష్ట్రంలో 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 7 నుంచే నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 63.66 లక్షల ఓటర్లను తొలగించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర సర్కార్కు స్పష్టం చేసింది.