Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...
ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడో టీచర్. ఏకంగా తరగతి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఉపాధ్యయుడిని సస్పెండ్ చేశారు.
/rtv/media/media_files/2025/05/28/VlKZdVniaXTCzu2FtsBs.jpg)
/rtv/media/media_files/2025/04/19/jiT9VARmK47Yd8zejm37.jpg)
/rtv/media/media_files/2025/04/11/rUdLRdDOWVwZ2A2Il5Aw.jpg)
/rtv/media/media_files/2025/04/02/XSbgNqCFXszpggxXqJge.jpg)
/rtv/media/media_files/2025/03/14/V220vxHrhJvBHkuDSXSV.jpg)
/rtv/media/media_files/2025/03/06/cyTQvH47fFwWcWRjeeB8.jpg)
/rtv/media/media_files/2025/02/15/eAzVQQcWqsVBWdFn27cA.jpg)
/rtv/media/media_files/2025/02/10/zwpKXaRfIrNf3sjndvA5.jpg)
/rtv/media/media_files/2025/01/24/ikenDuI8cM6rpqPEngjG.jpg)
/rtv/media/media_files/2025/01/06/wYo5b0I2yE1r0beeDTbK.jpg)