Raja Singh : బాంబు పెట్టి లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు లేఖ!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.
రాధాకృష్ణ రాసిన తొలిపలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. "కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. చిల్లర పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
కుటుంబ కలహాలు అమెరికాలో నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ ముదరడంతో భర్త కోపంలో గన్తో ఫైరింగ్ చేశాడు. తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన దారుణ ఘటన జార్జియా రాష్ట్రంలో వెలుగు చూసింది.
పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత నేతృత్వలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతోంది. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయనుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మొదట ఆత్మహత్యగా భావించగా ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. అన్నవరం సత్యదేవుని నమునాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఓసీ ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 27 న నిర్వహించ తలపెట్టిన ఓసీ ల మహాధర్నా ను ముందుకు మార్చినట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామరావు వెల్లడించారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆస్తిపంజరం కలకలం రేపింది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. టెర్మినల్–3 వద్ద బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది.