POKను భారత్లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్మూకశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్మూకశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
ఉగ్రవాదులు కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘానుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలు పరిచేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నేరచరిత్ర లేని వారు, వేర్పాటువాదులతో సంబంధంలేని వారిని రిక్యూట్ చేసుకుంటున్నారు.
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ప్రభుత్వ మాజీ వైద్యుడు అదిల్ అహ్మద్ రాథర్ లాకర్లో ఏకే-47 రైఫిల్ లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనగర్ పోలీసులు, అనంతనాగ్ జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్ (JIC) సాయంతో ఈ విషయం బ యటపడింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.