విమానంలో విషాద ఘటన.. మహిళ మృతి.. మృతదేహంతోనే ప్రయాణం
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం టార్గెట్గా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్గా ఈ మిస్సైల్స్ను ప్రయోగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ చమురు అమ్మకాలకు సంబంధించి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది.
ఇరాన్లోని కరాజ్ నగరంలో సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ మిస్సైల్ ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
ఇరాన్తో యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికన్నా ముందే ముగియవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. తాము జరిపిన దాడుల వల్ల ఇరాన్కు యురేనియం శద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసే సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.
హర్ముజ్ జలసంధి గుండా వచ్చే నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో తీవ్ర అంతరాయం నెలకొంది. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు పలు దేశాలు ఏకమయ్యాయి.