Asia Cup: అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే..తేలిపోయిన టీమ్ ఇండియా
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి?
చైనా తన దేశంలో ఉన్న యార్లుంగ్ త్సాంగ్పోపై అతి పెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. దీని ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ఆనకట్ట పక్క దేశాలకు ముఖ్యంగా భారత్ కు ఆందోళనకరంగా మారింది.
జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడంతో కుళ్ళుకుంటోంది.
ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దూరం పెరిగింది. దౌత్య పరంగా రెండు దేశాలూ కలిసి ముందు సాగడం లేదు. ఇలాంటి సమయంలో తాజా బంగ్లా అల్లర్లు, ఉస్మాన్ హదీ మృతి ఈ దూరాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలతో పాటూ ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేసింది. ఇందులో మురిద్ ఎయిర్బేస్పై దాడి జరిగిందని.. ప్రస్తుతం దాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ కు సంబంధించి భాత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లా నేతల బెదిరింపు నేపథ్యంలో..భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది.