నేషనల్ CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. కొత్త విద్యావిధానాలను ప్రవేశపెడుతున్నారు. దాని ప్రకారం 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా..దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేశారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు! సీబీఎస్ఈ(2024-2025) 11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన....!! 10,12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎలాంటి డివిజన్లు, డిస్టింక్షన్ కేటాయింమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని పేర్కొంది. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn