Anna Hazare : కేజ్రీవాల్ క్లీన్ చిట్.. అన్నా హజారే రియాక్షన్ ఇదే!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మోదీ నిజంగా నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో మళ్లీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చే సెల్ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేయాలని సెల్ఫోన్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్లలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అదే ఊపులో దేశానికి కొత్త రాజకీయ భవిష్యత్తును తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటమి పాలయ్యారు.
తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని.. ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు.
ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్మహల్ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ఒక్కరికి కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు.
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.