Ind Vs Eng: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
మరికొద్దిసేపట్లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ జరగబోతోంది. ఇందులో భాగంగా టాస్ వేయగా.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఇన్సింగ్ ఆడబోతుంది.
మరికొద్దిసేపట్లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ జరగబోతోంది. ఇందులో భాగంగా టాస్ వేయగా.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఇన్సింగ్ ఆడబోతుంది.
ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ అదరగొట్టింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. సెమీస్కు వెళ్లాలంటే టీమిండియా ఈ భారీ టార్గెట్ను ఛేదించాల్సిందే.
శ్రీలంక క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో శ్రీలంక జట్టు కనీసం సెమీఫైనల్స్ చేరలేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
దుబాయ్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత పి.వి. సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు పేవలమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డులో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్కు ఆరంభం బాగుంది.