Donald Trump : ఇరాన్ సైన్యం 100% ఖతం.. త్వరలోనే హోర్ముజ్ ఓపెన్ చేస్తాం : ట్రంప్ !
ఇరాన్తో జరుగుతున్న భీకర పోరాటంలో అమెరికా కీలక విజయాన్ని సాధించిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శనివారం జరిగిన రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఇరాన్తో జరుగుతున్న భీకర పోరాటంలో అమెరికా కీలక విజయాన్ని సాధించిందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శనివారం జరిగిన రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పలు కారణాలతో అమెరికా వెళ్లడమే కాకుండా అక్రమంగా అక్కడే ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మంది ఇండియన్లను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశపు గ్రీన్ కార్డుల కోసం వీరంతా చోరీల నాటకాలు ఆడారని దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండు వారాలుగా సాగుతున్న యుద్ధం శనివారం రాత్రికి పరాకాష్టకు చేరుకుంది. ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర, వైద్య సేవల సంస్థ మాగెన్ డేవిడ్ అడోమ్ ప్రతినిధి వెల్లడించారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 27న ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు మరణించారు. టించుకున్న అమెరికా అతని మరణం తర్వాత కూడా దాడులు కొనసాగిస్తోంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక కీలక ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సున్నితంగా తిరస్కరించారు.
ఇరాన్పై అమెరికా దాడులు ఉదృతం చేసింది. ఇరాన్ ఆర్థికశక్తిపై అమెరికా దాడులకు తెగబడింది.ఖర్గ్ ఐలాండ్పై అమెరికా అటాక్ చేసింది.- ఖర్గ్ ఐలాండ్ను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే చమురు సదుపాయాల జోలికి మాత్రం వెళ్లలేదనిప్రకటించింది.
ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్లో అల్లకల్లోలం ఏర్పడింది. ఎప్పుడు పర్యాటలకుతో సండిగా ఉండే దుబాయ్ ఇరాన్ దాడులతో బోసిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దుబాయ్పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జపాన్లో మోహరించిన అత్యాధునిక యుద్ధనౌక USS త్రిపోలిని సుమారు