China: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా దీనిపై నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్బంధం గురించి ముందుగానే తెలుసుకున్న అమెరికా సైనికుడు పందెం వేసి 4 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) గెలుచుకున్నాడు.
అమెరికాలో హెచ్1 బీ వీసా రూల్స్ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' వద్ద ఉక్రెయిన్కు చెందిన 'స్కై మ్యాప్' (Sky Map) అనే యాంటీ డ్రోన్ సాంకేతికతను అమెరికా మొహరించింది.
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. దీనితో 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు.
ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా ముఖం,పెదవులు కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం.
అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారత్, చైనాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, ఆ దేశాల వలసదారులను ‘గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్’ అని కించపరిచారు. ఆ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.