Bangladesh: కారుతో తొక్కించి.. బంగ్లాదేశ్లో మరో హిందూ దారుణ హత్య
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ఈ 'మెట్రో సర్జ్' దాడుల్లో ఇటీవల ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానిక భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.
భారతదేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్. కేవలం 20-22 కి.మీ వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గాన్ని 'చికెన్ నెక్' అని పిలుస్తారు. దీన్ని ఆక్రమిస్తే ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది.
పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలను ఆప్నిస్తాన్ నెమ్మదిగా వదులుకుంటోంది. తాజాగా ఆ దేశానికి సంబంధించిన ఔషధాలను ఆఫ్ఘాన్ నిషేధించింది. దాని స్థానంలో భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని డిసైడ్ అయింది.
గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. దానిని ఎలా అయినా దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వకపోతే..భారీగా సుంకాలను విధిస్తానని హెచ్చరించారు.
భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్ కింద 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నారు. ఇందులో ఎక్కువ జెట్లు భారత్లోనే తయారు చేయడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు బలపడనున్నాయి.
వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ట్రంప్కు ఇవ్వడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది. నోబెల్ కమిటీ ఇది చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నార్వే, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్ మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఓ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.