Bamako : మాలిలో సాయుధుల కాల్పులు..ఏకంగా రాజధాని బమాకో లక్ష్యంగా దాడులు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడ్డారు. రాజధాని బమాకో లక్ష్యంగా జరిగిన ఈ దాడులు ఆ దేశ భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేశాయి.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడ్డారు. రాజధాని బమాకో లక్ష్యంగా జరిగిన ఈ దాడులు ఆ దేశ భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
ప్రపంచ సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తొలి దేశంగా యూఏఈ నిలవనుంది.
అమెరికా విధిస్తున్న ఆంక్షలపై ఇరాన్ సైనిక కమాండ్ అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ అమెరికా తన దిగ్బంధనాన్ని మొండిగా కొనసాగిస్తే, తమ శక్తిమంతమైన సాయుధ బలగాల నుంచి తీవ్ర ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.
హర్మూజ్జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకునే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని, అవసరమైతే దీనిని శాశ్వత ఆంక్షలుగా మారుస్తామని అమెరికా హెచ్చరించింది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని నెలకొల్పే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వేదికగా నేడు మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సముద్రపు దొంగలు (Pirates) మరోసారి పంజా విసిరారు. సోమాలియా తీరంలో ‘Honour 25’ అనే చమురు ట్యాంకర్ను హైజాక్ చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలకు నాటో దేశాలు సహకరిస్తుండేవి. కానీ ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.