Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
ukraine

Russia Attacks On Indian Medicine Warehouse

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఇండియన్ డ్రగ్ కంపెనీ గోడౌన్ పై  శనివారం రష్యా దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన స్టోరేజ్ పై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యా కవాలానే భారతీయ కంపెనీల మీద దాడులు చేస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్ కు నష్టం జరగాలంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాటి కొరత తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అందుకే పిల్లలు, వృద్ధుల కోసం మందులు నిల్వ చేసే గోడౌన్స్ పై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్ తో స్నేహం ఉందని చెప్పే రష్యా ఇలా టార్గెట్ చేసి మరీ ఎందుకు దాడులు చేస్తోందని ప్రశ్నించింది. 

Also Read :  ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మొత్తం ఎన్ని కిలోలంటే?

ఈ దాడిని ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా ధృవీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కుసేమ్ హెల్త్ కేర్ ఉక్రెయిన్ తో పాటూ 29 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

Also Read :  అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!

Russia Attacks On Indian Companies

 today-latest-news-in-telugu | russia | ukraine | indian | medicine 

Also Read: Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

Also Read :  ఆల్కహాల్‌తో మెదడుకు పొంచిఉన్న ముప్పు

 

international news in telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment