Sergio Gor : టారిఫ్ల తగ్గింపు... కీ రోల్ ప్లే చేసిన ఈ అమెరికా రాయబారి ఎవరు?
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో జతకట్టిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కున్నాయి. మీటింగుల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.
పాకిస్థాన్లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.
అజిత్ పవార్ అంత్యక్రియల వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.