Trump: భారత్ తో అద్భుతమైన సంబంధాలున్నాయ్..త్వరలోనే వాణిజ్య ఒప్పందం ట్రంప్ సూచన
భారత కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా భారత్ తో తమకు అద్భుతమైన సంబంధాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు.
భారత కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా భారత్ తో తమకు అద్భుతమైన సంబంధాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు.
ఢిల్లీ కారు బాంబు పేలుడు అనుమానితుడిని అధికారులు గుర్తించారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ మొహమ్మద్ గా అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ లో ఇద్దరు డాక్టర్లుకు సన్నిహితుడని చెబుతున్నారు.
ఎర్రకోట దగ్గరలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు దాడికి ఉపయోగించిన ఐ20 కారుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. దీనిని ఒక డాక్టర్ నడిపినట్లు గుర్తించారు.
ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ మూడు నెలల ప్యాట్రన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడికి, పుల్వామా ఉగ్రదాడికి సంబంధాలు కనబడుతున్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
ఢిల్లీలో నిన్న పేలిన కారు బాంబు వెనుక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దీనిని ఉగ్రదాడి కిందన అనుమానిస్తున్నారు. బాంబు దాడిలో వాడిన కారును పలుసార్లు కొనడం, అమ్మడం చేశారని..పుల్వామాకు చెందిన తారీఖ అనే వ్యక్తి విక్రయించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. హరియాణాలో ఫరీదాబాద్ లో ముగ్గురు డాక్టర్లతో పాటూ 2,900 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు.