Accident: ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య వివాహేతర సంబంధాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నట్లు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్ద ఎత్తున రూ. 500 ల నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కలకలం రేపింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లు చెబుతున్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న మతమార్పిడి యత్నాల కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. SIT కోర్టుకు సమర్పించిన వివరాలు ఈ కుట్రలోని అంతర్జాతీయ కోణాలను బహిర్గతం చేశాయి.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
గుజరాత్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా చంపి, ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లోని పెట్టెలో దాచి, పోలీసులనే తప్పుదోవ పట్టించాడో ప్రబుద్ధుడు. సూరత్లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు బయల్దేరాల్సిన స్విస్ ఎయిర్కు చెందిన ఎయిర్బస్ ఏ330 విమానం ప్రమాదానికి గురైవది. విమానం గాలిలోకి ఎగిరేందుకు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి.