Annadata sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలు, ఓ యువ నాయకుడి పోరాటం రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా నేటికి YSR కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15ఏళ్లు అయ్యింది.
దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఆపేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి.
ఉదాహరణకు ఒక పళ్లాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వేసినప్పుడు, అది తెల్లటి ధారలా కిందకు దిగితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అలా కాకుండా నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండానే వేగంగా కిందకు జారిపోతాయి.
విజయవాడలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా అటాచ్ చేసింది.
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.