SIT Officials: కేసీఆర్కు బిగ్ షాక్.. విచారణకు డేట్ ఫిక్స్ చేసిన సిట్
కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను క్షమాపణలు కోరారు. ఇటీవల పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, ఒకవేళ ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
గతంలో నగరంలో 7 కాలుష్య హాట్స్పాట్లను గుర్తించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పీఎం-10 ధూళి కణాలు WHO నిర్దేశించిన 40 మైక్రోగ్రాముల పరిమితికి రెట్టింపు స్థాయిలో, అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి.
గుడిలేదు..విగ్రహాలు ప్రతిష్ఠించలేదు..కానీ, భక్తుల గుండెలే వారికి కోవెలలు. నిండు పున్నమి వెలుగులో దైవక్షేత్రంగా రూపుదాల్చి జేగీయమానమవుతుంది. ఆ సమయంలో గద్దెల ప్రాంగణమే కాదు, మేడారం యావత్తూ అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.
రాజకీయ కాక రేపుతున్న ఫోన్ట్యాపింగ్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో కేసీఆర్ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడడంతో ఆయన నివాసంలోనే కేసీఆర్ ను విచారించనున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటితో ఉన్న విభేధాల మూలంగానే ఆమె జాతర ఏర్పాట్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సాధారణ ఎమ్మెల్యేలా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇద్దరు వ్యక్తుల వేధింపులు, అవమానం భర్తించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటామని మోసం చేయడంతో పాటు అనుమానంతో వేధించడంతో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది.
ఎప్పుడూ వివాదాల్లో ఉండే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ని మతం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.