Bandi Bhagirath : బండి భగీరథ్కు14 రోజుల రిమాండ్.. చర్లపల్లికి తరలింపు!
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, ఆయన భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, ఆయన భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు.
కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్ను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు వెతుకులాటను తీవ్రం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్లలో విస్తృతంగా గాలిస్తున్నాయి.
నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడుకునేందుకు వెళ్లిన ఆ తాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరినీ బయటకు తీసినప్పటికీ..అప్పటికే ఊపిరి ఆడక తాత కన్నుమూశాడు.
బండి భగీరథ్పై నమోదైన పోక్సోకేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన 4 పేజీల లేఖ సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లలో తన కుమార్తె ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.భరించలేని మనోవేదన అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.
బండి భగీరథ్పై పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.