BIG BREAKING: టెట్ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల్యయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల్యయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..నగరంలో త్వరలోనే మరో రవీంద్ర భారతి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎదురుగా ఉన్న రవీంద్రభారతి తరహాలోనే మాధాపూర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మరోక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు సహజ వాయువు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాక నష్టపోయామన్నకేటీఆర్ మళ్లీ టీఆర్ఎస్గానే ఉండాలనుకుంటున్నా మన్నారు.
మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ పలువురిని మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిందని ఇటీవల తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆదివారం విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షా ఫలితాలును ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా రిలీజ్ చేశారు.
ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.
ప్రముఖ గాయనీ మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తి తో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి పది కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది