Guntur Murder : భర్తను చంపి పోర్న్ వీడియో.. వెలుగులోకి సంచలనాలు!
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల తర్వాత తన 11వ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక మేరకు ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది.
ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
తన ఒక కొడుకు పేరులో శేఖర్ అనే పేరును చేర్చామని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య, కొడుకుల గురించి మాట్లాడారు. తన భార్య శివోన్ కు భారతీయ మూలాలున్నాయని చెప్పారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.లక్ష సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. అతికిరాతకంగా చంపించి ఎన్ఎస్పీ కాల్వలో పడేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్లో చోటుచేసుకుంది. ల్యాబ్లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.