Iran : ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్: ఒక్క దెబ్బతో ప్రపంచ వాణిజ్యం బంద్!
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే కీలక సముద్ర మార్గాలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే కీలక సముద్ర మార్గాలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మీహోటళ్లలో ఆశ్రయం ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ డెడ్ లైన్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు యుద్ధం ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని.. నరకం చూపిస్తామని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్పై సుంకాలు విధించి అక్కసు గక్కారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈఓ టిమ్ కుక్ను పరోక్షంగా బెదిరించినట్లుగా తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మండిపడ్డారు. ఇండియా, చైనాలను బెదిరించే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని పుతిన్ ట్రంప్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్లో ఒక భారతీయ మహిళ దొంగతనం పట్టుబడిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేసింది.
ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదనపు ఆంక్షలను ఫేస్ చేస్తామని తెలిపింది.
పాకిస్తాన్ ఇకపై భారత్పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.