Bedroom Drama : భర్తను మంచానికి కట్టేసి..చివర్లో పోకిరి లెవల్ ట్విస్ట్ మావా!
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు
మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 1.3 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెప్పారు.
హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు, భద్రతా సంస్థలు ధ్వంసం చేసిన ఉగ్రవాద మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, మాస్టర్మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్గా గుర్తించారు.
లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. LDA కాలనీలోని LPS స్కూల్లో క్రీడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జూలీ, ఇంటర్-స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను పర్యవేక్షించడానికి వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్, కుండా గ్రామం పాఠశాలలో 10 అడుగుల పాము స్టోరూమ్లో కనిపించడంతో టీచర్లు, విద్యార్థులు పరుగులు తీశారు. వనరక్షకులు పామును రక్షించి సురక్షితంగా అడవిలో వదిలేసారు. స్థానికులు భద్రత కోసం తరచు స్కూళ్లను పరిశీలనలు చేయాలని కోరారు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
యూపీలోని మిర్జాపుర్లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కల్యాణి నదిపై ఉన్న వంతెనపై రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.