BIG BREAKING: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
2026 బడ్జెట్లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారు. దేశాన్ని బయోఫార్మాస్యూటికల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. ఇండియాని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ కేంద్రంగా మార్చేందుకు బయోఫార్మా శక్తి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.