Annadata sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఓ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లోహపు అలంకరణలతో ఉన్న ఈ మాల నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినది.
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భం దాల్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై నీనా గుప్తా స్పందించారు.
తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు అంతా సిద్దం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన శశికళ తన పార్టీ పేరును ప్రకటించారు.
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఉద్యోగుల భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలైన HCL టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రసంగంతోనే ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్సాహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు.
పెన్సిల్వేనియాకు చెందిన భారత సంతతి సోదరులు భాస్కర్ సవాని, అరుణ్ సవాని భారీ మోసాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. దాదాపు పదేళ్ల పాటు సాగించిన ఈ విదేశీ వీసా మోసాలు, హెల్త్కేర్ కుంభకోణాలు, మనీ లాండరింగ్ వంటి నేరాల్లో వీరిద్దరూ దోషులుగా తేలారు.