Peddi : రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్.. పెద్ది వాయిదా!
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. నవంబర్లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
సింగర్ మంగ్లీకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు.
అమెరికా సైనిక అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కేవలం రెండు రోజులకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెషన్-1 ఫలితాలను బోర్డు అధికారికంగా ప్రకటించింది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.