Harish Rao : చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు!
చికెన్ తింటే ఎలాంటి హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్ రావు. చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో పాల్గొన్నారు
SLBC Tunnel : టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : కలెక్టర్ క్లారిటీ!
టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి!
SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీమ్. 3 మీటర్ల మట్టిలోపల మృతదేహాల లభ్యమయ్యాయి. మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు.
Vigyan Vaibhav - 2025: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ను లీడర్గా నిలిపేందుకే "విజ్ఞాన్ వైభవ్'
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్లెన్స్ల ఆధ్వర్యంలో ‘విజ్ఞాన్ వైభవ్ 2కె25’ పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. ఈ జిల్లాల వారికి మాత్రమే
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీక మార్చి 1 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో దాదాపు లక్షా 20 వేల రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగితా జిల్లాలకు ఇవ్వనున్నారు.
Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!
నల్గొండ జిల్లా పంటపొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు దర్శమిచ్చాయి. పోలీసులకు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన సీఐ వీరబాబు ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నకిలీ నోట్లుగా తెలిపారు.
SLBC టన్నెల్ ఘటన.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .. రంగంలోకి ఉత్తమ్!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, జూపల్లి ఉత్తమ్ హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
Yadagiri Gutta: స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!
యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి హాజరుకావాలని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్ను ఆలయ అర్చకులు ఇప్పటికే ఆహ్వానించారు.
/rtv/media/media_files/2025/03/01/lkKEokEDI4HBU9r0KdTB.jpg)
/rtv/media/media_files/2025/02/28/giRwgLy1bKPzg0DFcFPM.jpg)
/rtv/media/media_files/2025/02/26/UK9rqo8mbgmajA26tT3E.jpeg)
/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
/rtv/media/media_files/2025/02/28/kmMRewD6YIA76YU589Db.jpg)
/rtv/media/media_files/2025/01/13/U8f4m32Td0ePZ5ANMpFS.jpg)
/rtv/media/media_files/2025/02/25/K4ae55WSOcOdgjSqftNU.jpg)
/rtv/media/media_files/2025/02/22/ISgqe5t0JFXKPG9ZZPBS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/yadadri.jpg)