Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.
ట్రాక్టర్ బోల్తా .. ఇద్దరు మైనర్లు స్పాట్, ఆరుగురికి గాయాలు!
జార్ఖండ్లోని లోహర్దగా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి.
BIG BREAKING: జనసేన ఎమ్మెల్యేకు సీరియస్.. హైదరాబాద్కు తరలింపు!
జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.
BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం!
బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలోని మాసౌర్హి- నౌబత్పూర్ రహదారిపై ధనిచక్మోర్ సమీపంలో ఆరుగురు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలతో సహా డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Ap Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. విలవిల్లాడుతున్న 17 మంది ప్రాణాలు!
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఢీ.. 15 మందికిపైగా!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
BREAKING: చౌటుప్పల్లో ఘోర ప్రమాదం...ఒకరి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డు వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య నందిని మృతి చెందింది.
/rtv/media/media_files/2025/03/04/hviPqQteqZYz9I0CSDU9.jpg)
/rtv/media/media_files/2025/03/02/6ynLO0dxH4Smo786kXjm.jpg)
/rtv/media/media_files/2025/03/01/vLanbfyKqJbMJ2znmQYF.jpg)
/rtv/media/media_files/2025/02/26/DSYSysrWBTeINOBV9sc9.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/media_files/2025/02/24/5r9eYqdV35qnmAfLhWCH.jpg)
/rtv/media/media_files/2025/02/23/ST6xtegD1EPq3ogPULMY.jpg)
/rtv/media/media_files/2025/02/21/JlDWK4Dwlu1h36zIuFzn.jpg)