నేషనల్ Next Kumbh Mela Date And Place: నేటితో మహా కుంభమేళా పూర్తి.. నెక్స్ట్ 5ఏళ్లలో మరో నాలుగు కుంభమేళాలు- ఫుల్ డీటెయిల్స్ ఇవే! నేటితో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా పూర్తి కానుండగా.. నెక్స్ట్ కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయనే ప్రశ్న తలెత్తింది. రాబోయే 5ఏళ్లలో 4కుంభమేళాలు నిర్వహించనున్నారు. 2027లో హరిద్వార్, 2027లో నాసిక్, 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్రాజ్లో జరగనున్నాయి. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏం పుట్టుకరా మీది.. మహాకుంభమేళాలో మహిళల వీడియోలకు రేటు.. ఒక్కో వీడియోకు.. కోట్లాది మంది ప్రజలు తమ పాపాలను కడుక్కోవడానికి ప్రయాగ్రాజ్ లోని మహా కుంభమేళాకు వెళ్తుంటే మరికొంతమంది మాత్రం ఆ ఫుణ్యనది ఒడ్డునే పాపాలకు పాల్పడుతున్నారు. మోక్షంలో కూడా తప్పు చేస్తున్న పాపాత్ములు వీళ్లు. పూర్తి స్టోరీ లోపల చదవండి! By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela:మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు! ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్పై కేసులు నమోదు! పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్పై కేసు నమోదు కాగా చిత్తూరులో హరీష్ రెడ్డిపై కేసు నమోదు అయింది. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం! మహాకుంభ మేళా ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coliform Bacteria: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్ అంటే..! కుంభమేళా త్రివేణి సంగమ జలాల్లో కోలిఫాం బ్యాక్టీరియా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేధికలో పేర్కొంది. కోలిఫాం బ్యాక్టీరియా జంతువులు, మానవుల ప్రేగులలోని మలం నుండి ఉత్పత్తి అవుతుంది. స్నానం చేయడానికి ఈ నీరు మంచిది కాదు.. అనారోగ్యం పాలైతాము. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television కుంభమేళాలో కలుషిత నీళ్లు.. నిజమెంత..? | Maha Kumbh Mela Water Pollution | Prayagraj | RTV By RTV 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maha Kumbh Mela: ప్రయాగ్రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన! సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. బుధవారం ఉదయం బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే! మహా కుంభమేళా ప్రయాణికులకు గుడ్న్యూస్. ఏపీ, తెలంగాణ నుంచి దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్ నుంచి ప్రత్యక రైళ్లు నడపనుంది. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn