Sunetra Pawar : డిప్యూటీ సీఎంగా నేడు సునేత్రా పవార్ ప్రమాణం.. మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు.
కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 28న సరికొత్త 'ఆధార్ యాప్' పూర్తి స్థాయి వెర్షన్ను అఫిషియల్గా లాంచ్ చేసింది. UIDAI రూపొందించిన ఈ యాప్ను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాదలు న్యూఢిల్లీలో ప్రారంభించారు.
ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన చికిత్స అందించకుండా హతమార్చే కుట్ర జరుగుతోందని ఆయన మద్దతుదారులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఫ్రీగా వాట్సాప్ ఎంజాయ్ చేస్తున్నవారు ఇంకా కొన్ని ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే రూల్ తీసుకురానుంది. ఈ ప్లాట్ఫారమ్ 'ప్రీమియం సబ్స్క్రిప్షన్' ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను క్షమాపణలు కోరారు. ఇటీవల పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, ఒకవేళ ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు బుధవారం సాయంత్రం భారీ ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ఆదేశించింది.